ఫాంహౌజ్‌ లో కేసీఆర్ ను కలిసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

-

BRS MLAs who met KCR in Farmhouse: ఫాంహౌజ్‌ లో కేసీఆర్ ను కలిశారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, BRS పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని మర్యాద పూర్వకంగా కలిశారు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.

BRS MLAs who met KCR in Farmhouse

ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, LBనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. కాగా మొన్నటి పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ జోరోకు పరిమితం అయింది. అయితే.. దీనిపై కేసీఆర్ మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, LBనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చర్చించారట.

Read more RELATED
Recommended to you

Latest news