నేడు బీఆర్ఎస్ ‘రైతు దీక్ష’లు

-

తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన గులాబీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ గులాబీ నేతలు రైతు దీక్షలు నిర్వహించనున్నారు. ఈ రైతు దీక్షలు ఇవాళ ఉదయం 11 గంటలకు అన్ని జిల్లా కేంద్రాలలో జరుగుతాయి.

KCR to farmers

కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చడంతో పాటు నీరు లేక ఎండిన నష్టపరిహారం ఇవ్వాలన్న డిమాండ్ తో, అలాగే క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలనీ గులాబీ నేతలు ఇవాళ దీక్షలు చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్, సంగారెడ్డిలో హరీష్ రావు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో BRS నాయకుల రైతు దీక్షలు కొనసాగుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version