చిరంజీవికి అవార్డు రావడం మనందరికీ గర్వకారణం-సీఎం రేవంత్

-

చిరంజీవికి అవార్డు రావడం మనందరికీ గర్వకారణం అన్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. పద్మ విభూషణ్ పురస్కారం పొందిన ప్రముఖ సినీ నటులు చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Chief Minister Shri Revanth Reddy congratulated renowned film actor Mr. Chiranjeevi who received the Padma Vibhushan award

ఈ నేపథ్యంలో అవార్డు ప్రకటన సందర్బంగా విందు ఏర్పాటు చేశారు చిరంజీవి. ఇక ఈ విందుకు హాజరై చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిరంజీవి గారికి అవార్డు రావడం మనందరికీ గర్వకారణం, వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news