ప్రజా వాణి బాధ్యతలు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి

-

చిన్నారెడ్డికి కీలక పదవి ఇచ్చింది కాంగ్రెస్‌ సర్కార్‌. ప్రజా వాణి బాధ్యతలు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డిని నియమించారు. ప్రజా వాణి బాధ్యతలు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి అప్పగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంది.

Chinna Reddy as the Vice President of Telangana Planning Commission

ఇక అటు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. రెండేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు హయాంలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా పనిచేశారు. ప్రస్తుతం ప్రజాపక్షం ‘ఎడిటర్’గా ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news