కైకాల సత్యనారాయణ మృతి పట్ల సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్‌

-

కైకాల సత్యనారాయణ మృతి ఇవాళ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, కైకాల సత్యనారాయణ మృతి పట్ల సంతాపం ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్‌.

చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తన వైవిధ్యమైన నటన ద్వారా, మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. కైకాల మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరని లోటని చెప్పారు సీఎం కేసీఆర్.

కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరని లోటని సీఎం విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version