తెలంగాణలో రేషన్ కార్డు లేనివారికి శుభవార్త.. త్వరగా అప్లై చేసుకోండి !

-

తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లేనివారికి ఊరట కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డు కావాలనుకునేవారు… అప్లై చేసుకోవాలని అధికారిక ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వం.

సోమవారం నుంచి.. రేషన్ కార్డు లేని వారు అప్లై చేసుకోవాలని… తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే రేషన్ కార్డులో పేర్ల మార్పులకు కూడా అవకాశం ఇచ్చింది కేసీఆర్ సర్కార్. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక అటు తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పింది కేసీఆర్‌ సర్కార్‌. నేటి నుంచే రైతు బంధు నిధులు విడుదల కానున్నాయి. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అద్భుత పథకం రైతుబంధు డబ్బులు నేటి నుంచి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news