BREAKING: మరోసారి ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి..

-

BREAKING: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి..మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించడానికి ఢిల్లీకి ప్రయాణం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

cm revanth reddy Once again went to Delhi

ఢిల్లీలో రెండు రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఉండే ఛాన్స్‌ ఉందట. ఈ సందర్భంగా అధిష్టానం పెద్దలందరినీ కలిసే అవకాశం ఉందట. జూన్ 2 వేడుకలకు ఆహ్వానించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క.

Read more RELATED
Recommended to you

Exit mobile version