3 కోట్ల రూపాయల వాచ్ వాడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

-

కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఫారిన్ కార్లలో సచివాలయానికి వస్తుండడం చూసాం. తాజాగా ఆయన చేతికి ధరించిన వాచ్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఆయనకు సంబంధించిన ఓ వీడియోను ‘మైనంపల్లి రోహిత్ మెదక్ టీం’ ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ…. వాచ్ ధరను తెలిపింది.

Congress MLA using Rs 3 crore watch
Congress MLA using Rs 3 crore watch

‘రిచర్డ్ మిల్లె’ కంపెనీకి చెందిన వాచ్ ను రోహిత్ ధరించారని, దీని విలువ దాదాపు రూ. 3 కోట్లు అని చెప్పడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇది ఇలా ఉండగా, డాక్టర్ మైనంపల్లి రోహిత్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. డాక్టర్ మైనంపల్లి రోహిత్ మెదక్‌ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news