ఎంపీ టికెట్ ఆశించిన పట్నం మహేందర్ రెడ్డికి షాక్ ఇవ్వనున్న కాంగ్రెస్!

-

Patnam Mahender Reddy:  చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశించిన పట్నం మహేందర్ రెడ్డికి షాక్ ఇవ్వనుందట కాంగ్రెస్ పార్టీ. అటు చేవెళ్ల టికెట్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఇవ్వనున్న సమాచారం అందుతోంది. సర్వేలలో పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతకు అనుకూలంగా లేకపోవడంతో రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు సమాచారం.

Congress will give a shock to Patnam Mahender Reddy who is hoping for an MP ticket

దీంతో పట్నం మహేందర్ రెడ్డి కుటుంబం షాక్‌ లోకి వెళ్లింది. కాగా…ఇటీవలే చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశించిన పట్నం మహేందర్ రెడ్డి…తన కుటుంబంతో పాటు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ తరుణంలోనే.. పట్నం మహేందర్ రెడ్డి…భార్యకు చేవేళ్ల ఎంపీ టికెట్‌ వస్తుందని అందరూ భావించారు. కానీ చివర్లో చేవెళ్ల టికెట్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఇవ్వనున్న సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news