8 ఏండ్ల బాలికపై 75 ఏండ్ల వృద్దుడు అత్యాచారయత్నం

-

 

crime in peddapelly once again: 8 ఏండ్ల బాలికపై 75 ఏండ్ల వృద్దుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటన పెద్దపల్లిలో జరిగింది. గత పది రోజుల్లో పెద్దపల్లిలో ఇది మూడోవ దారుణ ఘటన కావడం గమనార్హం.

crime in peddapelly once again

కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామంలో మతిస్థిమితం లేని 8 ఏండ్ల బాలికపై 75 ఏండ్ల వృద్దుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి, బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా గత నెల లో ఆరేళ్ల బాలిక పై అత్యా చారం చేసిన ఓ కీచకుడు అనంతరం ఆ చిన్నారని హత్య చేసి చంపాడు. హత్య చేసిన అనంతరం అతను బాలిక శవాన్ని తన భుజంపై మోసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news