కారులో డెడ్ బాడీ కలకలం..రేపింది. నిజామాబాద్ జిల్లాలో కారులో డెడ్ బాడీ కలకలం..రేపింది. వాహన తనిఖీల్లో కారు ఆపకుండా పరారైన డ్రైవర్ను పోలీసులు వెంబడించి, దాస్ నగర్ శివారులో నిజాం సాగర్ కెనాల్ వద్ద పట్టుకున్నారు.

కారు డిక్కీలో మహిళ శవం గుర్తించి, మృతురాలిని కమలగా, నిందితుడు రాజేష్గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
కారులో డెడ్ బాడీ కలకలం..
నిజామాబాద్: వాహన తనిఖీల్లో కారు ఆపకుండా పరారైన డ్రైవర్ను పోలీసులు వెంబడించి, దాస్ నగర్ శివారులో నిజాం సాగర్ కెనాల్ వద్ద పట్టుకున్నారు. కారు డిక్కీలో మహిళ శవం గుర్తించి, మృతురాలిని కమలగా, నిందితుడు రాజేష్గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి… pic.twitter.com/au94Noieod
— ChotaNews App (@ChotaNewsApp) March 28, 2025