కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్లే – ఈటల రాజేందర్

-

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్లే అంటూ బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ కు ఓటు వేశారు…40 వేల కోట్ల రూపాయలు ఖర్చుతో నీళ్లు కేసీఆర్ ఇవ్వలేదన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్. ఇప్పుడున్న కాoగ్రెస్ ప్రభుత్వం అయినా 24 గంటల నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

BJP leader Etala Rajender to join Congress
BJP Ex MLA Etela Rajender 

రైతులకు రుణ మాఫి చేస్తనని మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అంటూ ఆగ్రహించారు ఇప్పుడు brs, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తె మురికి కాలువలో వేసినట్లేనని పేర్కొన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్. డిజిటల్ సిస్టం తీసుకొచ్చిన ఘనత మోడీది అన్నారు. రూ.140 కోట్ల ప్రజలకు మోడీ సేవకుడు మాత్రమేనని పేర్కొన్నారు. నాడు వందల మంది రామ మందిరము కోసం చనిపోయారు నేడు మోడీ రామమందిరం నిర్మాణం చేసిన ఘనత నరేంద్ర మోడీది అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాడుతామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news