etala rajendhar

కేసీఆర్‌ సర్కార్‌ ను కూల్చాల్సిందే – ఈటల రాజేందర్

కేసీఆర్‌ సర్కార్‌ ను కూల్చాల్సిందేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్‌ చేస్తున్న దీక్షలో పాల్గొన్న ఈటల.. ఈ సందర్భంగా మాట్లాడారు. గ్రామాల్లో గంజాయి, మాదక ద్రవ్యాలు రాజ్యమేలుతున్నాయని... మహిళల పుస్తెల తాడు లు తెగడానికి కారణం కెసిఆర్ ప్రభుత్వం అని ఆగ్రహించారు. మహిళల సంఘాలకు రాయితీ కేంద్ర ప్రభుత్వం...

ప్రీతి.. చచ్చిపోయిన బిడ్డకు ట్రీట్మెంట్ ఇచ్చారు – ఈటల రాజేందర్

  ప్రీతి.. చచ్చిపోయిన బిడ్డకు ట్రీట్మెంట్ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈటల రాజేందర్. చైతన్యం ను చంపేస్తే ఉన్మాదం వస్తుందని వెల్లడించారు. మనం ప్రోగ్రెసివ్ మానర్ లో ఉన్నామా? రిగ్రసివ్ మేనర్లో ఉన్నామా ? అని నిలదీశారు ఈటల రాజేందర్. అసైన్డ్ భూములు తీసుకుంటే మార్కెట్ ధర ప్రకారం వారికి నష్ట పరిహారం చెల్లించాలన్నారు. ముఖ్యమంత్రి...

BREAKING : ఈటెల రాజేందర్ పై కాంగ్రెస్ పార్టీ ఛార్జ్ షీట్

బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై ఛార్జ్ షీట్ విడుదల చేశారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ...దొరను ఓడించాలని రాజేందర్ ను గెలిపిస్తే.. ప్రజలకు ఒరిగిందేంటి? అని ఆగ్రహించారు. బీఆరెస్ అక్రమాలపై ఇప్పటి వరకు ఇక్కడి ఎమ్మెల్యే పోరాడటం లేదు...ఈటెల తన అక్రమాల్లో వాటా ఇచినందుకే బీఆరెస్...

హుజూరాబాద్ ప్రజలపై కేసీఆర్ పగపట్టాడు – ఈటల రాజేందర్

హుజూరాబాద్ ప్రజలపై కేసీఆర్ పగపట్టాడని సీరియస్‌ అయ్యారు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. జైలు నుండి విడుదలైన కమలాపూర్ బీజేపీ నాయకులకు ఘనస్వాగతం పలికి, సన్మానించారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... 20ఏండ్లుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం ఉంది,పార్టీలు వేరైనా ప్రజలంతా కలిసి మెలిసి పనిచేసుకునే పద్ధతి...

హుజురాబాద్ లో ఎమర్జెన్సీ పరిస్థితులు – ఈటల రాజేందర్‌

హుజురాబాద్ లో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు తెచ్చారని కేసీఆర్‌ సర్కార్‌ పై ఈటల రాజేందర్‌ ఆగ్రహించారు. హుజురాబాద్ లో ఉన్న ప్రశాంత వాతావరణంను అధికారపక్షం నేతలు చెడగొడుతున్నారు. ప్రజల మీద దాడులు చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలను అకారణంగా కొడుతున్నారని నిప్పులు చెరిగారు. నిన్న మా మీదనే దాడి చేస్తే.. దాడి చేసిన వారిని వదిలిపెట్టి.. మళ్లీ...

అన్ని పార్టీల్లోనూ కేసీఆర్ ఇన్‌ఫార్మర్లు – ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్..తెలంగాణ సీఎం కేసీఆర్ పై సంచలన వాక్యాలు చేశారు. సీఎం కేసీఆర్ అన్ని ప్రతిపక్ష పార్టీల్లోనూ ఇన్ఫార్మర్లు, కోవర్టులను పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, బిజెపి వంటి పార్టీల్లో నేతల మధ్య తగవులు ఉన్నాయంటూ, వారితో కథనాలను ప్రచారం చేయిస్తారని ఈ పార్టీలకంటే చివరకు కేసీఆర్ దిక్కు అని ప్రజలు...

BREAKING : ఈటెల రాజేందర్ అనుచరుడి పై ఫొక్సో కేసు నమోదు

బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఊహించని షాక్ తగిలింది. ఈటెల అనుచరుడు పై ఫోక్సో కేసు నమోదు అయింది. జమ్మికుంటకు చెందిన ఓ బాలికను లైంగికంగా వేధించిన ఓ వ్యక్తిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు అయినట్లు జమ్మికుంట సిఐ రామచందర్రావు తెలిపారు. జమ్మికుంట పట్టణ పరిధిలోని ఆవాది జమ్మికుంట గ్రామానికి చెందిన ఎమ్మెల్యే...

ఎమ్మెల్సీతో నో యూజ్..హుజూరాబాద్‌కు కౌశిక్ ఫిక్స్..సీటే డౌట్..!

హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో సంచలనమైన పాడి కౌశిక్ రెడ్డి..రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేయాలని చూస్తున్నారు..ప్రజలు తనని మర్చిపోకూడదని ఎప్పుడు ఏదొరకంగా మీడియాలో కనిపిస్తున్నారు. ఎక్కువగా ఈటల రాజేందర్‌పై విమర్శలు చేస్తూ హైలైట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవితో సంతృప్తిగా లేదని, అదే ఎమ్మెల్యే పదవి ఉంటే ఏదో చేసే వాడిని అని హుజూరాబాద్...

మునుగోడు లో నైతికంగా కేసిఆర్ ఓడిపోయారు – ఈటల రాజేందర్

మునుగోడులో నైతికంగా కేసిఆర్ ఓడిపోయారని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. మునుగోడు లో గెలిచేది రాజగోపాల్ రెడ్డి అని.. కెసిఆర్ వ్యవహారం నీ మేము కూడా దేశ వ్యాప్తంగా తీసుకెళ్తామని హెచ్చరించారు. అందరూ సీఎం లకు, ప్రతి పక్ష నేతలకు, న్యాయ మూర్తులు కు పంపిస్తామని ఫైర్‌ అయ్యారు. సీఎం కేసిఆర్ దేశం...

BREAKING : మునుగోడులో ఈటల కారుపై రాళ్ల దాడి..!

BREAKING : మాజీ మంత్రి, హుజురాబాద్‌ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌పై రాళ్ల దాడి చోటు చేసుకుంది. ఎల్లుండి మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలోనే... బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్ పార్టీ నేతలు రాళ్ల దాడి చేసినట్లు సమాచారం అందుతోంది. మునుగోడు మండలం పలివెలలో ఈ ఘటన...
- Advertisement -

Latest News

మహిళల ఖాతాల్లో ‘వైఎస్సార్ ఆసరా’ నిధులు వేసిన సీఎం జగన్‌

మహిళల ఖాతాల్లో ‘వైఎస్సార్ ఆసరా’ నిధులు వేశారు సీఎం జగన్‌. వైయస్సార్ ఆసరా మూడో విడత కింద 78 లక్షల మంది డ్రాక్వా మహిళల ఖాతాల్లో...
- Advertisement -

shraddha das : పబ్ లో డ్రింక్ చేస్తూ అల్లు అర్జున్ హీరోయిన్ రచ్చ

టాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ భామ పబ్ లో కాక్ టెయిల్ పార్టీ చేసుకుంటూ దిగిన ఫొటోలు షేర్ చేసింది. పబ్...

BREAKING : హై కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్

తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్. జనవరి 20 న భగీరధ్ ను సస్పెండ్ చేసింది మహేంద్ర యూనివర్సిటీ. అయితే... తనను ఎలాంటి వివరణ అడగకుండానే యూనివర్సిటీ...

2019 ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువే గెలుస్తాం – మంత్రి పెద్దిరెడ్డి

2019 ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువే గెలుస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా లో 3వ విడత వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... ఈ సందర్భంగా...

సస్పెండైన ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ఎలాంటి నష్టం లేదు – మంత్రి కాకాణి

నెల్లూరు జిల్లా వైసీపీ కీలక నేత, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. సస్పెండైన ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ఎలాంటి నష్టం లేదన్నారు మంత్రి కాకాణి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సస్పెండ్...