ఇంటర్ విద్యార్థులకు అలర్ట్‌..అడ్మిషన్స్ గడువు పొడగింపు

-

 

తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు అలర్ట్‌. అడ్మిషన్స్ గడువు పొడగిస్తూ.. ఇంటర్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. జూనియర్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ గడువు పొడగించింది ఇంటర్‌ బోర్డు నిర్ణయం. ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం కల్పించింది ఇంటర్‌ బోర్డు. ఆగస్టు ఒకటి నుండి ఆగస్టు 16 వరకు 500 లేట్ ఫీజు తో అవకాశం కల్పించనుంది.

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలోనే..ఈ నిర్నయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే… కేసీఆర్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాలతో తెలంగాణలో రెండ్రోజులు విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇవాళ, రేపు సెలవులు ప్రకటించింది తెలంగాణ విద్యాశాఖ. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version