Telangana: కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..11 మంది విద్యార్థినులు !

-

Food poisoning in KGBV school: తెలంగాణలోని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో వరుస ఫుడ్ పాయిజన్ సంఘటనలు కలవరపెడుతున్నాయి. మొన్న భువనగిరిలో ప్రశాంత్‌ అనే విద్యార్థి ఫుడ్‌ పాయిజెన్‌ అయి మరణించాడు. ఈ సంఘటన మరువకముందే…మరో ఫుడ్ పాయిజన్ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Telangana: కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..11 మంది విద్యార్థినులు !

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ సంఘటనలో 11 మంది విద్యార్థినులకు అస్వస్థత చోటు చేసుకుంది. దీంతో చికిత్స నిమిత్తం విద్యార్థినులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news