రేవంత్ గుడ్‌న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన..దసరా నాటికే!

-

Indiramma Committees by Dussehra by cm revanth reddy: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇందిర‌మ్మ ఇళ్ల పంపిణీపై సంచలన ప్రకటన చేశారు సీఎం రేవంత్. ద‌స‌రా నాటికి ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి. ద‌స‌రా పండుగ నాటికి ఇందిర‌మ్మ క‌మిటీలను ఏర్పాటు చేయాల‌ని వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి.

Form Indiramma Committees by Dussehra by cm revanth reddy

గ్రామ‌ / వార్డు , మండ‌ల/ ప‌ట్ట‌ణ‌, నియోజ‌క‌వ‌ర్గ‌/జిల్లా స్థాయి క‌మిటీల ఏర్పాటుకు విధివిధినాలు ఒకటి రెండు రోజుల్లో రూపొందించాల‌ని స్పష్టం చేశారు. ఇక నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు చంద్రబోస్. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా సినీ గీత రచయిత చంద్రబోస్ కలవడం జరిగింది. RRR సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు పొందారు చంద్రబోస్. ఈ సందర్బంగా చంద్రబోస్ ను అభినందించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version