తిరుమల డిక్లరేషన్ ఇచ్చాకే… జగన్ కు దర్శనం : పురందీశ్వరి

-

Daggubati Purandeswari Demands To YS Jagan Must Give Declaration : తిరుమల శ్రీవారిని వైయస్ జగన్మోహన్ రెడ్డి దర్శించు కోనున్నారు. ఈ తరుణంలోనే.. వైయస్ జగన్మోహన్ రెడ్డి కు కొత్త సమస్య వచ్చి పడింది. టీటీడీ అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తరువాతనే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వైసిపి చీఫ్ జగన్ వెళ్లాలంటే ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి డిమాండ్ చేస్తున్నారు.

Daggubati Purandeswari Demands To YS Jagan Must Give Declaration While Visiting Tirumala Temple

జగన్ అన్యమతస్తుడు కావడంతో దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలంటూ ట్వీట్ చేశారు. నడక ప్రారంభానికి ముందు అలిపిరి వద్ద జగన్ తన విశ్వాసాన్ని ప్రకటించాలని కోరారు. కాగా, ఈనెల 27న సాయంత్రం మెట్ల మార్గంలో జగన్ తిరుమలకు బయలుదేరనున్నారు. తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలంటే ముందుగానే అధికారులకు డిక్లరేషన్ ఇవ్వాలంటూ కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version