రేవంత్ రెడ్డి పక్కన ఉన్నోళ్లే ఫోన్ ట్యాపింగ్ చేశారు – బక్క జడ్సన్

-

రేవంత్ రెడ్డిపై ఏఐసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి పక్కన ఉన్నోళ్లే ఫోన్ ట్యాపింగ్ చేశారని బాంబ్‌ పేల్చారు ఏఐసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్. ఫోన్ ట్యాపింగ్ 4 లక్షల సిమ్ముల కొనుగోళ్ల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి OSD చంద్రశేఖర్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి ఉన్నారని తెలిపారు ఏఐసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్.

Former General Secretary of AICC Bakka Judson comments on cm revanth reddy

కాగా తమకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడని.. పార్టీకి 34 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించిన సీనియర్ కాంగ్రెస్ దళిత నాయకుడు జడ్సన్ కి షో-కాస్ నోటీసులు జారీ చేసి సస్పెండ్ చేయబోతుందట కాంగ్రెస్ పార్టీ. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news