ఏపీ ఎన్నికలకు ముందు..హరిరామ జోగయ్య సంచలన ప్రకటన

-

Harirama Jogaiah: ఏపీ ఎన్నికలకు ముందు.. హరిరామ జోగయ్య సంచలన ప్రకటన చేశారు. మరో సేనను స్థాపించారు హరిరామ జోగయ్య. కాపు బలిజ సంక్షేమ సేనను స్థాపించారు కాపు నేత హరిరామ జోగయ్య. కాపు సంక్షేమ సేనను ఈ మధ్యే రద్దు చేసేశారు హరిరామ జోగయ్య.

Harirama Jogaiah’s sensational statement

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో రాజ్యాధికారం చేపట్టే సత్తా పవన్ కళ్యాణ్‌కు ఉందని..ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కాపులు, బీసీ, ఎస్సీలను కలుపుకుని రాజ్యాధికారం చేపట్టడమే కాపు బలిజ సంక్షేమ సేన ధ్యేయం అని హరిరామ జోగయ్య అన్నారు. ఈ మేరకు కాపు బలిజ సంక్షేమ సేనను స్థాపించారు కాపు నేత హరిరామ జోగయ్య.

Read more RELATED
Recommended to you

Latest news