మంత్రి తుమ్మలకు ఫోన్ చేసిన మాజీ ఎంపీ బోయనపల్లి వినోద్ కుమార్

-

మంత్రి తుమ్మలకు మాజీ ఎంపీ బోయనపల్లి వినోద్ కుమార్ ఫోన్ చేసారు. వడగళ్ల వానతో రైతులకు కన్నీళ్లు మిగిలాయి. ముస్తాబాద్ మండలంలోని పోతుగల్, గన్నేపల్లి, సేవాలాల్ తండా గ్రామాల్లో వడగళ్ల వర్షం కారణంగా దెబ్బతిన్న వరి పంటలను పరిశీలిచారు కరీంనగర్ మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్. ఈ సందర్బంగా రైతులకు భరోసా కల్పించారు.

ఈ తరుణంలోనే మంత్రి తుమ్మలకు మాజీ ఎంపీ బోయనపల్లి వినోద్ కుమార్ ఫోన్ చేసారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, అదే విదంగా వర్షాలకు చనిపోయిన వారికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు రైతు భీమా అందేలా చూడాలని మంత్రి తుమ్మలకు ఫోన్ చేసిన మాజీ ఎంపీ వినోద్ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news