తెలంగాణ కాంట్రాక్ట్‌ డిగ్రీ అధ్యాపకులకు శుభవార్త…

-

తెలంగాణ కాంట్రాక్ట్‌ డిగ్రీ అధ్యాపకులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని 527 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను ఈ ఏడాది కొనసాగిస్తూ కళాశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మూడు నెలల క్రితం 270 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులైజ్ చేయగా… మిగిలిన వారిని AUG-31లోపు వీధుల్లోకి తీసుకోవాలని సూచించింది.

డిగ్రీ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లను విధుల్లోకి తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో వారిని నియమించాలని కళాశాల విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఇది ఇలా ఉండగా, విద్యుత్ సంస్థ ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు TSNPDCL సిఎండి గోపాల్ రావు పర్యటించారు. ఉద్యోగులు నేడు, రేపు విడుదల హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు. వరద ముప్పు నేపథ్యంలో అధికారులు, ఉద్యోగులు, ఆర్జిజెన్లు తప్పనిసరిగా డ్యూటీకి రావాలని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను విస్మరిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటు ఆరోగ్య సిబ్బంది సెలవులను సైతం రద్దు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news