కాంగ్రెస్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డికి హైకోర్టు షాక్

-

నాగార్జునసాగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఉంటున్న క్వాటర్ EE/19 48 గంటల్లో అప్పజెప్పాలని తీర్పునిచ్చింది హైకోర్టు. అయితే… నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఉంటున్న క్వాటర్ EE/19 48 ను దౌర్జన్యాంగా ఖాళీ చేయించారు నాగార్జునసాగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి.

High Court shock for Congress MLA Kundur Jayaveer Reddy

ఆ సమయంలో… నాగార్జునసాగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి, నోముల భగత్‌ వర్గాల మధ్య గొడవ కూడా జరిగింది. అయితే.. దీనిపై కోర్టు ఆశ్రయించారు నోముల భగత్‌. ఈ తరుణంలోనే.. నాగార్జునసాగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఉంటున్న క్వాటర్ EE/19 48 గంటల్లో అప్పజెప్పాలని తీర్పునిచ్చింది హైకోర్టు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news