తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో భారీ ఎన్‌ కౌంటర్‌..3 మావోలు !

-

Huge encounter on Telangana-Chhattisgarh border: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో భారీ ఎన్‌ కౌంటర్‌ చోటు చేసుకుంది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగి ఈ భారీ ఎన్‌ కౌంటర్‌ ఏకంగా… ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారట.

Huge encounter on Telangana-Chhattisgarh border

ఈ సందర్భంగా మూడు తుపాకులు, సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు గ్రేహౌండ్స్, ప్రత్యేక పోలీసు బలగాలు. ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని కర్రిగుట్టలు- చత్తీస్గడ్ రాష్ట్రం పూజారి కాంకేర్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news