మహా న్యూస్ చానల్ మీద దాడి కేసులో బీఆర్ఎస్వీ అధ్యక్షడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. మహా న్యూస్ చానల్ మీద దాడి కేసులో బీఆర్ఎస్వీ అధ్యక్షడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో సహా 14 మందికి బెయిల్ మంజూరు చేశారు జడ్జి.

దింతో బీఆర్ఎస్వీ అధ్యక్షడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో సహా 14 మంది జైలు నుంచి రిలీజ్ అయ్యారు. కాగా టాలీవుడ్ హీరోను వంశీ టార్చర్ చేసాడు షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. ఎల్లో జర్నలిజం చేస్తున్న వంశీ, మరికొంత మంది జర్నలిస్టులు తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ఆపకుంటే కలుగులో దాక్కున్నా వదలబోమని వార్నింగ్ ఇచ్చారు.