BREAKING: తీహార్‌ జైల్లో ఉన్న కవితను అరెస్ట్‌ చేసిన సీబీఐ !

-

ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసింది సీబీఐ. తీహార్‌ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను అరెస్ట్‌ చేసింది సీబీఐ.. ఇప్పటికే ఈడీ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో కవితను..అరెస్ట్‌ చేసింది సీబీఐ.

ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవిత అరెస్ట్‌ అయ్యారు. అయితే.. అదే కేసులో కవితను విచారించేందుకు అరెస్ట్‌ చేసింది సీబీఐ. కాగా కల్వకుంట్ల కవిత రిమాండ్‌ ను ఇటీవలే పెంచిన సంగతి తెలిసిందే. తన కొడుకు పరీక్షలు ఉన్నాయని.. తనకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కవిత పిటీషన్‌ వేశారు. కానీ కోర్టు తిరస్కరించి.. కల్వకుంట్ల కవితకు రిమాండ్‌ పెంచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version