తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రేపటి నుంచి రైతు భరోసా విజయోత్సవ సభలు నిర్వహించాలని తెలంగాణ కేబినెట్ కీలక తీసుకుంది. సచివాలయంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి కేబినెట్ భేటీ కావడం గమనార్హం.

ఈ సందర్బంగా స్పోర్ట్స్ పాలసీని ఆమోదించిన తెలంగాణ కేబినెట్… కాళేశ్వరం కమిషన్కు మినిట్స్తో కూడిన పూర్తి నివేదిక ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. రేపు రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా విజయోత్సవ సభలు నిర్వహించాలని తెలంగాణ కేబినెట్ కీలక తీసుకుంది. రెవెన్యూ సదస్సులో వచ్చిన 9 లక్షల ఫిర్యాదులను స్పెషల్ డ్రైవ్ చేపట్టి క్లియర్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది కేబినెట్.
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- స్పోర్ట్స్ పాలసీని ఆమోదించిన తెలంగాణ కేబినెట్
- కాళేశ్వరం కమిషన్కు మినిట్స్తో కూడిన పూర్తి నివేదిక ఇవ్వాలని నిర్ణయం
- రేపు రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా విజయోత్సవ సభలు
- రెవెన్యూ సదస్సులో వచ్చిన 9 లక్షల ఫిర్యాదులను స్పెషల్ డ్రైవ్ చేపట్టి క్లియర్ చేయాలని ఆదేశాలు