వైసీపీకి వాళ్లకు ఎలాంటి పనులు చెయ్యొద్దు – యనమల రామకృష్ణుడు

-

టీడీపీ నేత‌ యనమల రామకృష్ణుడు సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసారు. వైసీపీకి చెందిన వారికి ఎలాంటి పనులు చెయ్యొద్దు.. వైసీపీ వాళ్ళకి పనులు చేస్తే టీడీపీకి నష్టం అని బాంబు పేల్చారు. వైసీపీ వాళ్ళు ఎవరైనా సాయం అడిగితే చెయ్యనని చెప్పండి అని టీడీపీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేసారు టీడీపీ నేత‌ యనమల రామకృష్ణుడు.

yanamala
TDP senior MLC Yanamala comments on jagan

దింతో టీడీపీ నేత‌ యనమల రామకృష్ణుడు చేసిన సంచ‌ల‌న వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీనిపై వైసీపీ నేతలు ఆగ్రహిస్తున్నారు. ఇక అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదని.. కూటమి ప్రభుత్వం మరో 15-20 సంవత్సరాలు అధికారంలో ఉంటుందని సంచలన ప్రకటన చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

ప్రతిపక్షంలో అంత బలం లేకపోయినప్పటికీ వారి రౌడీయిజం ఏ మాత్రం మారలేదని ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అసాంఘిక చర్యలను సహించదు… ఆడపిల్లల భద్రత ఈ రాష్ట్రానికి చాలా కీలకం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news