హైదరాబాద్ లో కిడ్నాప్ కలకలం.. ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు పిల్లలను..?

-

హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు కిడ్నాపు కు యత్నించారు. అయితే కొండాపూర్ మజీద్ బండలో ఓ ప్రైవేట్ స్కూల్ కి వెళ్లేందుకు ఆటో బుక్ చేసుకొని పిల్లలు వేచి చూస్తున్నారు. అయితే పిల్లలు చేయిపట్టుకొని ఆటోలో ఎక్కించాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి.

వారిని స్కోల్ రూట్ లో కాకుండా మజీద్ బండ స్మశానవాటికవైపు తరలిస్తుండగా అనుమానంతో ప్రశ్నించారు చిన్నారులు. వెంటనే 100 డయల్ చేసారు. చందానగర్ లో ఆటో డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ఉదయం 9 గంటలకు చందానగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు చిన్నారులు. సుమారు 8 గంటల పాటు చినన్నారులని స్టేషన్ లోనే ఉంచిన పోలీసులు.. కిడ్నప్ ఘటనస్ధలం తమ పరిధిలోకి రాదంటూ సాయంత్రం గచ్చిబౌలీ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం కిడ్నాపర్ కూడా గచ్చిబౌలి పోలీస్ ల అదుపులోనే ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news