students
Telangana - తెలంగాణ
నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దు : ఎంపీ కోమటిరెడ్డి
తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ఆత్మహత్యలు చేసుకోకూడదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో గ్రూపు 2 పరీక్ష వాయిదాతో వరంగల్ కి చెందిన ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనే అన్నారు. ఆమె...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఐరాసలో ఆంధ్రా ‘బడి’..కొలంబియాలో పల్లె ‘కూనలు’.!
విద్య అనేది నేడు వ్యాపారంగా మారుతుందని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. డబ్బు ఉంటేనే విద్య అనే విధంగా పరిస్తితి మారిపోయింది. మరి డబ్బులు లేని వారు ఎక్కడ చదువుకుంటారు అంటే..అంతా ప్రభుత్వ బడి అని సమాధానం ఇస్తారు. పైగా సర్కార్ బడి పల్లెల్లోని పిల్లలే చదువుకుంటారనే పరిస్తితి. అక్కడ అరకొర వసతులే ఉంటాయి....
Telangana - తెలంగాణ
స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణలో ఈ నెల 15న టిఎస్ టెట్-2023 జరగనుంది. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించిన స్కూళ్లకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. ఈ నెల 14న హాఫ్లైడే, పరీక్ష జరిగే 15న పూర్తిగా సెలవు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ నెల 15న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల...
వార్తలు
సుమ చేస్తున్న పనికి షాక్ లో ఇండస్ట్రీ.. ఎంతైనా గొప్పోళ్ళంటూ..!
తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకొని బిజీ యాంకర్ గా దూసుకుపోతున్న సుమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వారానికి ఏడు రోజులైతే ఏడు రోజులు కూడా క్షణం తీరిక లేకుండా ఎంతో బిజీగా గడిపే ఈమె మలయాళీ ముద్దుగుమ్మ అయినప్పటికీ కూడా అచ్చమైన తెలుగు భాషతో అందరినీ ఆకట్టుకుంటూ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
“విద్యా దీవెన” వచ్చిందా గమనించుకోవలసిన ముఖ్య విషయం…
ఆంధ్రప్రదేశ్ లోని జగన్ ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పధకాలను ప్రవేశ పెట్టి ప్రజలకు మహానుభావుడిలా మారాడు. అందులో భాగంగా తాజాగా విద్యాదీవెన పధకం 8 .44 కోట్ల విద్యార్థి తల్లుల ఖాతాలలో రూ. 680 .44 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. కాగా ఈ విధంగా తల్లుల ఖాతాలో పడిన అమౌంట్ ను ఫీజు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్.. సీఎం జగన్ సహాయం
అమెరికా నుంచి 21 మంది భారతీయ విద్యార్థులను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపించిన విషయం తెలిసిందే. అయితే యూఎస్ యూనివర్సిటీలలో అడ్మిషన్లు పొంది, వీసాలను సాధించి.. ఎన్నో ఆశలతో అమెరెకాలో అడుగుపెట్టిన భారతీయ విద్యార్థులకు ఈ పరిణామాలు షాక్ ఇచ్చాయి. అమెరికా నుంచి తిప్పి పంపిన వారిలో తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు.
...
వార్తలు
చదువులో టాప్ రావాలంటే.. ఇవి మస్ట్..!
చాలామంది మంచిగా చదువుకోవాలని, మంచి ఉద్యోగం పొంది జీవితంలో హాయిగా ఉండాలని కలలు కంటూ ఉంటారు. చదువులో టాప్ రావాలంటే ఈ అలవాట్లు తప్పనిసరిగా ఉండాలి చదువులో టాప్ రావాలంటే స్మార్ట్ థింకింగ్ చాలా ముఖ్యం. మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే మీరు చదువులో ముందు ఉండడానికి ఇది చాలా ముఖ్యము. టైం మేనేజ్మెంట్ కూడా...
Telangana - తెలంగాణ
కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతున్న కండ్లకలక కేసులు
రెండు తెలుగు రాష్ట్రాల్లో కండ్ల కలక కలవర పెడుతోంది. వర్షాలు, వరదలతో ఇప్పటికే ఆందోళనలో ఉన్న జనం కండ్లకలక వ్యాధి వ్యాపిస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 2500లకు పైగా కేసులు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా జైపూర్ హాస్టల్ లో 400 మంది విద్యార్థులకు కండ్లకలక సోకింది. ఒకరి నుంచి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే రాజకీయ సమాధి తప్పదు – బైరెడ్డి
తిరుపతి: రాయలసీమ వాసులు ఉపాధి కరువై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని అన్నారు రాయలసీమ పోరాట అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు లేక కూలి పనులకు పొరుగు రాష్ట్రాలకు ఉపాధి కోసం వలస పోతున్నారని అన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు హైదరాబాద్ అపార్ట్మెంట్లలో వాచ్మెన్ గా పనిచేస్తున్నారని అన్నారు. కేంద్ర...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. టోఫెల్పై ప్రభుత్వం కీలక నిర్ణయం
విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థుల ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని పరీక్షించేందుకు టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే, ఏపీలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను కూడా టోఫెల్ కు సన్నద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విద్యార్థులకు టోఫెల్ శిక్షణ కోసం ఏపీ...
Latest News
టీమిండియా ముందు భారీ టార్గెట్..!
మూడు టీ-20 సిరీస్ లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భారత మహిళల క్రికెట్ జట్టుతో ఇంగ్లండ్ తలబడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణిత...
Telangana - తెలంగాణ
వైఎస్ పాలనలాగే రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది : వంశీకృష్ణ
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన లాగే.. రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది అన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు రేవంత్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రేపు విజయవాడలో సీఎం జగన్ పర్యటన..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కనకదుర్గమ్మను సీఎం దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా...
వార్తలు
దయచేసిన నన్ను క్షమించండి : మంచు మనోజ్
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ 2017 తర్వాత ఏ సినిమా చేయలేదు. కొన్ని సినిమాలకు సైన్ చేసినా అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఇక ఇప్పుడు ఆయన మళ్లీ వెండితెరపైకి రాబోతున్నారు. మరోవైపు ఓటీటీలోనూ...
వార్తలు
NTR 31 అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..!
RRR మూవీ తరువాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించడానికి చాలా గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్.. దేవర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మూవీస్ మేకింగ్ విషయంలో స్పీడ్ పెంచేశాడు. దేవరని ఇప్పుడు...