students
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మారీచులు, దుష్టచతుష్టయంతో నేను యుద్ధం చేస్తున్నా – సీఎం జగన్
మారీచులతో, దుష్టచతుష్టయంతో తాను యుద్ధం చేస్తున్నానని వెల్లడించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. వీరితో పాటు దత్తపుత్రుడుతో ఒక్క జగన్ యుద్దం చేస్తున్నాడన్నారు. జగన్కు ఎల్లో మీడియా అండగా ఉండకపోవచ్చు... జగన్కు మీ మీద నమ్మకం ఉందని వెల్లడించారు.
మీ అండ నాకు ఉన్నంత కాలం జగన్ వెంట్రుక కూడా వారు పీకలేరని.. జగనన్న వల్ల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఆ విద్యార్థులందరికీ ఉచితంగా ట్యాబ్ లు – సీఎం జగన్
ఏపీలోని విద్యార్థులకు శుభవార్త చెప్పారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. పాఠశాలలోని విద్యార్థులు 8 వ తరగతి లోకి అడుగు పెట్టగానే.. అందరికీ ట్యాబ్ లు అందజేస్తామని ప్రకటించారు సీఎం జగన్. 8 వ తరగతి లోకి అడుగు పెట్టే విద్యార్థులకు ఉచితంగానే రూ.12 వేలు విలువ చేసే ట్యాబ్ లు అందిస్తామని చెప్పారు.
43...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
విద్యార్థులకు గుడ్న్యూస్..నేడే అమ్మ ఒడి డబ్బులు జమ..
రెండు రోజుల కిందట ఏపీ క్యాబినెట్ సమావేశం అయిన సంగతి తెలిసిందే. అయితే.. 42 అంశాలపై ఈ ఏపీ కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఇక ఈ సందర్భం గా మూడో విడత జగనన్న అమ్మ ఒడి పథకం అమలుకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్.
దీంతో ఈ నెల 27వ తేదీన అంటే నేడు......
Telangana - తెలంగాణ
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దాడి : మరో 200 మంది విద్యార్థులు అరెస్ట్ !
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దాడి పై ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే 52 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. 7 గురు అనుమానితులను విచారిస్తున్న రైల్వే పొలీసులు... దాడిలో పాల్గొన్న వారికోసం గాలిస్తున్నారు పోలీసులు.
సీసీ కెమెరా, పోలీస్ వీడియో రికార్డింగ్, మీడియా ఫుటేజ్, సోషల్ మీడియా, సెల్ ఫోన్...
క్రైమ్
అగ్నిపథ్ స్కీమ్పై నిరసనలు.. పోలీసులపై రాళ్లు రువ్విన స్టూడెంట్స్..!!
భారత రక్షణ విభాగానికి చెందిన త్రివిద దళాల్లో రాడికల్ రిక్రూట్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్’ పథకాన్ని తీసుకొచ్చింది. జూన్ 14వ తేదీన ప్రారంభించిన ఈ పథకంపై దేశవ్యాప్తంగా పలు చోట్ల హింసాత్మక నిరసనలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా బిహార్లో రెండు రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. పలు చోట్ల రైలు, రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది....
Telangana - తెలంగాణ
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన.. కారణమదేనా!
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. 12 డిమాండ్ల సాధనే లక్ష్యంగా.. నిరాహార దీక్ష చేపట్టారు. అలాగే రెగ్యూలర్ వైస్ ఛాన్సలర్ను నియమించాలని డిమాండ్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ న్యాక్ హోదాలో వెనకబడిపోయిందని, తమ గోడును వినే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం 9 గంటలకు...
భారతదేశం
యూపీఎస్సీ సివిల్స్-2021 ఫలితాలు.. సత్తా చాటిన తెలుగోళ్లు..!!
అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. ఈ మేరకు యూపీఎస్సీ సివిల్స్-2021 తుది ఫలితాలను ప్రకటించింది. ఇందులో 685 మంది ఎంపిక అయ్యారు. శృతి శర్మకు మొదటి ర్యాంకు రాగా.. అంకిత అగర్వాల్కు రెండో ర్యాంకు వచ్చింది. మూడో స్థానంలో గామిని సింగ్లా ఉన్నారు.
కాగా, యూపీఎస్సీ-2021 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
“అమ్మఒడి” పథకం లబ్ధిదారులకు బిగ్ షాక్..డబ్బుల్లో కోత !
అమ్మ ఒడి పథకం లబ్దిదారులకు బిగ్ షాక్ తగలనుంది. ఈ పథకంపై మరోసారి కోతలు పెట్టాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇస్తున్న రూ.15 వేలల్లో ఇప్పటికే రూ.1000 కోత పెట్టిన జగన్ సర్కార్.. ఇప్పుడు మరో రూ. 1000 కట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో మొత్తంగా రూ.2000...
Telangana - తెలంగాణ
బిసి గురుకుల విద్యాలయాలలో చేరే విద్యార్థులు శుభవార్త
బిసి గురుకుల విద్యాలయాల సంస్థ లో ఇంటర్ , డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఈ నెల 22వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు చెప్పారు. బీసీ బాల బాలికల గురుకుల కాలేజీల్లో 2022-23...
ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి
పరీక్షలప్పుడు విద్యార్థులు వీటిని ఫాలో అయితే… మంచి మార్కులు పక్కా..!
ఇంటర్ పరీక్షలు రాయబోతున్నారా...? అయితే ఫలితాలు ఎలా వస్తాయి..? ఎలా ఎగ్జామ్ ని రాయగలను అని టెన్షన్ పడుతున్నారా..? అయితే తప్పకుండా మీరు వీటిని చూసి అనుసరించాలి. ఎక్కువ మంది పరీక్ష ముందు టెన్షన్ పడడం సహజమే. అందుకని భయపడకండి. ఈ విధమైన టెక్నిక్స్ ని ఫాలో అయ్యారంటే మంచిగా స్కోర్ చేయడానికి అవుతుంది....
Latest News
Breaking : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈనెల 28న విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. మంగళవారం ఉదయం 11గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని...
Telangana - తెలంగాణ
విపక్షాల అభ్యర్థికే మద్దతు ప్రకటించిన ఓవైసీ..
ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే విపక్షాల కూటమి యశ్వంత్ సిన్హాను అభ్యర్థిగా ప్రకటిస్తే.. బీజేపీ తరుపున అభ్యర్థిగా గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును రంగంలోకి దించారు. అయితే.....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Breaking : వైసీపీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం..
ఏపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని ప్రొద్దటూరులో స్థానిక ఎమ్మెల్యే రామచల్లు శివప్రసాద్ రెడ్డిపై సోమవారం దాడికి యత్నం జరిగింది....
Telangana - తెలంగాణ
మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్
మరోసారి బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగాన్ని చాలా అభివృద్ధి చేశామని కేసీఆర్, ఆయన భజన బ్యాచ్ గొప్పలు చెప్పుకుంటున్నారని విజయశాంతి విమర్శించారు....
Telangana - తెలంగాణ
తెలంగాణపై కరోనా పంజా.. మళ్లీ భారీగా కేసులు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన ఒక్క రోజులోనే మరోసారి...