students

పరీక్షలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గవర్నర్‌ తమిళిసై

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై "ఇంతకు ముందు విద్యార్థులు పరీక్షలు జరుగుతున్నాయి అంటే ఎలా చదవాలి అని అడిగేవారు అని కానీ ఇప్పుడు పరీక్ష పత్రాలు ఎక్కడ ప్రింట్ చేస్తున్నారు అని అడిగే పరిస్థితి నెలకొంది అని అన్నారు". మార్చి 18న కూకట్ పల్లిలోని జేఎన్టీయూ యూనివర్సిటీలో నిర్వహించిన 11వ స్నాతకోత్సవనికి ముఖ్యఅతిథిగా...

బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్నారా..? ఇలా రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి..!

బోర్డు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా..? అయితే కచ్చితంగా పరీక్షలు రాసే విద్యార్థులు వీటిని గుర్తు పెట్టుకోవాలి. వీటిని గుర్తు పెట్టుకొని పరీక్ష పేపర్ ని రాస్తే ఖచ్చితంగా మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు. క్వశ్చన్ పేపర్ ని జాగ్రత్తగా చదవండి: చాలామంది ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు మళ్ళీ చెప్తున్నాను అని అనుకోకండి ఇది చాలా...

విద్యార్థులూ.. పరీక్షల ముందు మానసిక ఆరోగ్యం ముఖ్యం… అందుకోసం ఇలా చేస్తే సరి…!

పరీక్షలకి సిద్ధమవుతున్న విద్యార్థులు వారి యొక్క మానసిక ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మానసిక ఆరోగ్యం బాగుండేందుకు కొన్ని చిట్కాలని పాటిస్తే మానసిక ఆరోగ్యం బాగా ఉంటుంది. సమస్యలు దూరం అవుతాయి. ఫ్రీగా పరీక్షని రాసి వచ్చేయొచ్చు చాలా మంది పిల్లలకి పరీక్షలు అంటే భయం వేస్తుంది.   పరీక్షలు ఎలా రాయగలను ఫెయిల్ అవుతానేమో.. ఇలా...

విద్యార్థులూ.. పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారా..? ఇలా చదవండి పక్కా ఫస్ట్ క్లాసే..!

చాలామంది విద్యార్థులకు పరీక్షలు అంటే భయం. పరీక్ష మొదలయ్యే వరకు కూడా పుస్తకం పట్టుకుని కూర్చుంటారు. కానీ నిజానికి విద్యార్థులు ఇలా చదివితే అసలు తిరిగే ఉండదు మంచిగా మార్కులు వస్తాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వచ్చు. మరి ఇక విద్యార్థులు పరీక్షల్లో మంచి స్కోర్ చేయాలంటే ఎలాంటి టిప్స్ ని ఫాలో...

వాస్తు: పరీక్షల్లో మంచి ఫలితాలు రావాలంటే ఇలా చెయ్యండి..!

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎటువంటి సమస్యనైనా సరే మనం పరిష్కరించుకోవచ్చు. చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలని పొందడానికి చూస్తూ ఉంటారు. విజయం సాధించాలని అనుకుంటూ ఉంటారు.   ఎప్పుడు కూడా వాస్తు ప్రకారం మనం...

డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్…రూ.2 లక్షల వరకు బెనిఫిట్..!

డిగ్రీ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్ ని అందిస్తోంది. ప్రతిభ ఉన్న ఆర్థిక పరిస్థితుల వాళ్ళు ఈ స్కాలర్ షిప్స్ ని పొందొచ్చు. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. రిలయన్స్ ఫౌండేషన్ అండర్‌ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కింద 5,000 మంది ప్రతిభ ఉన్న వాళ్లకి ఇవ్వనున్నారు. దీనితో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా...

టెన్త్ విద్యార్థులకు శుభవార్త..!

పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ సంవత్సరం నుండి బోర్డు పరీక్షలు కేవలం ఆరు పేపర్లతోనే ఉంటాయట. పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను తీసుకు వచ్చారు. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేది నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారట. ఈ...

ఏపీ విద్యార్థులకు అలర్ట్..ఏప్రిల్ తొలి వారంలో టెన్త్ పరీక్షలు !

ఏపీ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్. ఏప్రిల్ తొలి వారంలో టెన్త్ పరీక్షలు జరుగనున్నట్లు సమాచారం అందుతోంది. మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు మార్చి 29వ తేదీతో ముగియనున్నాయి. ఆ తర్వాత వారం రోజు నాకు వివరిలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ సారి...

ఈ నెల 21 నుంచే విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తాం – మంత్రి బొత్స

ఈ నెల 21 నుంచే విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తామని ప్రకటించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ నెల 21 న బాపట్ల జిల్లాలో 8 వ తరగతి విద్యార్ధులకి సీఎం ట్యాబ్ లు పంపిణీ చేస్తారని.. 5.18...

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త..వారందరికీ యూనిఫామ్‌ లు

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త చెప్పారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. వచ్చే విద్య సంవత్సరంలో పాఠశాలలు తెరిచేనాటికే విద్యార్థులందరికీ యూనిఫామ్ లు అందజేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏకరూప దుస్తుల పంపిణీ, మన ఊరు-మనబడి కార్యక్రమంపై మంగళవారం ఆమె...
- Advertisement -

Latest News

కెసిఆర్.. నీ భరతం పట్టే సమయం వచ్చింది – ఈటెల రాజేందర్

కెసిఆర్ భరతం పట్టే సమయం వచ్చిందన్నారు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్. తెలంగాణ మూడు తరాల ఉద్యమం చేసిందని.. ఇడ్లీ సాంబార్ గో...
- Advertisement -

శ్రీదేవికి టికెట్ ఇవ్వనని జగన్ ఎప్పుడో చెప్పారు – డిప్యూటీ సీఎం నారాయణ

ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఆసరా మూడవ విడత కార్యాక్రమంలో పాల్గొన్నారు డిప్యూటీ సిఎం నారాయణ స్వామి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఢిల్లీ రావు. ఈ సందర్భంగా...

అదానీ, మోదీ మధ్య ఉన్న సంబంధమేంటి.. నేను ప్రశ్నించడం ఆపను : రాహుల్ గాంధీ

మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పరువునష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లోక్ సభ సచివాలయం రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు...

అదానీ-మోడీ సంబంధంపై మాట్లాడినందుకే వేటు వేశారు – రాహుల్‌ గాంధీ

అదానీ-మోడీ సంబంధంపై మాట్లాడినందుకే వేటు వేశారని ఫైర్‌ అయ్యారు రాహుల్‌ గాంధీ. భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని.. ఇందుకు ప్రతి రోజూ ఒక ఉదాహరణ దొరుకుతోందని తెలిపారు. అదానీ షెల్ కంపెనీల్లో రూ....

Samantha : స్టైలిష్ లుక్ లో సమంత కిల్లింగ్ లుక్స్.. ఫొటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన సామ్.. హైదరాబాద్, ముంబయి, చెన్నై, కేరళ...