KTR: 100 కోట్ల పరువు నష్టం కేసులో కొండా సురేఖకు కోర్టు మొట్టికాయలు !

-

KTR: 100 కోట్ల పరువు నష్టం కేసులో కొండా సురేఖకు కోర్టు మొట్టికాయలు తగిలినట్లు కేటీఆర్ పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. తాను దాఖలు చేసిన 100 కోట్ల పరువు నష్టం కేసులో కొండా సురేఖకు కోర్టు మొట్టికాయలు తగిలినట్లు స్వయంగా కేటీఆర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Konda Surekha in the defamation case of 100 crores, the court gave a hard time

కేటీఆర్ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం…. ఇంకెప్పుడూ కేటీఆర్ గురించి అడ్డగోలు వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించిందన కోర్టు. కొండా సురేఖ వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, యుట్యూబ్ , ఫేస్ బుక్, గూగుల్ ప్లాట్ ఫామ్ ల నుంచి తొలగించాలని ఆదేశించిందట. పరువు నష్టం కేసులో ఓ మంత్రికి పై కోర్టు ఇంత సీరియస్ అవటం ఇదే మొదటి సారి అని సమాచారం. మరి దీనిపై కొండా సురేఖ ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి. అటు కొండా సురేఖ పై అక్కినేని నాగార్జున కూడా పరువు నష్టం కేసు వేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version