KTR: నేడు నాంపల్లి కోర్టుకు కేటీఆర్

-

Ktr Will attends to nampally court: గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవ్వాళ కోర్టుకు వెళ్ళనున్నారు. కొండా సురేఖ కేసు లో భాగంగా… ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరు కానున్నారు కేటీఆర్. మంత్రి కొండా సురేఖ పైన… పరువు నష్టం దావా వేశారు కల్వకుంట్ల తారక రామారావు. అయితే ఈ కేసులో ఇవాళ సాక్షాన్ని.. కోర్టు నమోదు చేసుకోనుంది.

Ktr Will attends to nampally court

అందుకే నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు కేటీఆర్. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో… తన కార్యకర్తలతో కలిసి కేటీఆర్ కోర్టుకు వెళ్తారు. ఇది ఇలా ఉండగా… అక్కినేని నాగార్జున మాజీ కోడలు సమంత ను కేటీఆర్ టార్గెట్ చేశాడని… ఆమె జీవితం నాశనం కావడానికి కేటీఆర్ కారణమని 15 రోజుల కిందట కొండా సురేఖ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే అక్కినేని నాగార్జున ఇటు… కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news