యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది లారీ. ఈ సంఘటన లో అక్కడికక్కడే ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడైగూడెం సమీపంలో వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది లారీ.

ఈ రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ఘోర రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ
అక్కడికక్కడే ద్విచక్ర వాహనదారుడు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడైగూడెం సమీపంలో వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ఈ రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి pic.twitter.com/M84MwoSEPi
— Telugu Scribe (@TeluguScribe) June 4, 2025