కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తున్న మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి?

-

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో నర్సాపూర్ లో BRS పార్టీకి షాక్ తగిలేలా కనిపిస్తోన్నట్లు సమాచారం అందుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మాజీ సీఎం కేసీఆర్ స్నేహితుడు మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి రెడీ అయినట్లు సమాచారం అందుతోంది.

madan-reddy into congress

BRS పార్టీ మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని ఇవ్వకపోవడంతో నిరాశలో ఉన్నారట మదన్ రెడ్డి. మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో మదన్ రెడ్డి భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి మెదక్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న మదన్ రెడ్డి.. ఆ పార్టీలో వెళతారని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news