BREAKING : మహారాష్ట్ర బీఆర్ఎస్ స్టీరింగ్ కమిటీని ప్రకటించిన కేసీఆర్

-

BREAKING : బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించడంపై కీలక ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ కమిటీని ప్రకటించారు పార్టీ అధినేత కేసీఆర్.

ఏకంగా 15 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్‌. గత మాసంలో మహారాష్ట్రలో 3 రోజుల పాటు పర్యటించిన సీఎం కేసీఆర్‌.. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ కమిటీని ప్రకటించారు. కాగా, తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్‌ అయింది. ఆగస్ట్ మొదటి వారంలో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఆగస్ట్ 3వ తేదీన సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా, బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 12తో ముగిసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news