తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పనితీరు ఆధారంగా బదిలీలు చేపట్టినట్టు తెలుస్తోంది.
- రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా
- వరంగల్ సీపీగా సన్ ప్రీత్ సింగ్
- ఇంటెలిజెన్స్ ఎస్పీ గా సింధూ శర్మ
- కామరెడ్డి ఎస్పీ గా రాజేష్ చంద్ర
- నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా సాయి చైతన్య
- కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం
- ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహజన్
- నార్కొటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్
- భువనగిరి డీసీపీగా అక్షాన్స్ యాదవ్
- సంగారెడ్డి ఎస్పీగా పంకజ్ పరితోష్
- సిరిసిల్ల ఎస్పీగా పంకజ్ పరితోష్
- సిరిసిల్ల ఎస్పీగా గీతే మహేష్ బాబా సాహెబ్
- వరంగల్ డీసీపీగా అంకిత్ కుమార్
- మంచిర్యాల డీసీపీగా భాస్కర్
- పెద్దపల్లి డీసీపీ గా కరుణాకర్
- సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి
- సూర్యపేట ఎస్పీగా నరసింహ
- సీఐడీ ఐజీగా ఎం.శ్రీనివాసులు
- సీఐడీ ఎస్పీ గా రవీందర్
- ఎస్ఐబీ ఎస్పీగా వై.సాయి శేఖర్
- అడిషనల్ డీజీపీ (పర్సనల్) గా అనిల్ కుమార్
- ఉమెన్ సేప్టీ వింగ్ ఎస్పీగా చేతన