సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు

-

సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు. మెదక్ ఎంపీ అభ్యర్థి గా తన పేరును ఫైనల్‌ చేసినందుకు గానూ… సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డికి కృతజ్ఙతలు చెప్పారు. కాగా, పార్లమెంట్‌ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో… కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది.

Medak MP candidate Neelam Madhu met CM Revanth Reddy

కాంగ్రెస్ నుంచి మరో నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటన చేసింది అధిష్టానం. అదిలాబాద్ నుంచి సుగుణ కుమారి చెలిమలను ఎంపీ బరిలో ఉంచారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి, మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు పేరును ఖరారు చేశారు. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైనల్‌ అయ్యారు. ఈ మే  రకు నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటన చేసింది అధిష్టానం.

Read more RELATED
Recommended to you

Latest news