తెలంగాణలో ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర

-

Meenakshi Natarajan: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 31 నుంచి నియోజకవర్గాల్లో మీనాక్షి పాదయాత్ర ఉంటుంది. వారం రోజుల పాటు నియోజవర్గాల్లో సాగనున్న మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయనున్నారు.

meenakshi-natarajan
meenakshi-natarajan

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం నుంచి ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధోల్, అర్ముర్, ఖానాపూర్, చొప్పదండి, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు.

  • మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు సంబంధించిన షెడ్యూల్ విడుదల
  • పాదయాత్రకు ఐదుగురు కోఆర్డినేటర్లు నియామకం
  • జులై 31న సాయంత్రం 5 గంటలకు పరిగి నుంచి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ప్రారంభం
  • ఆగస్టు 6న వర్ధనపేటలో పాదయాత్ర ముగింపు

Read more RELATED
Recommended to you

Latest news