గజ్వేల్ లో ఉద్రిక్తత.. శివాజీ విగ్రహం పై ముస్లిం వ్యక్తి మూత్ర విసర్జన !

-

గజ్వేల్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో సోమవారం రాత్రి 9 గంటలకు చత్రపతి శివాజీ విగ్రహం వద్ద ముస్లిం వ్యక్తి మూత్ర విసర్జన చేశాడట. ఈ తరుణంలోనే హిందూ ముస్లిం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

ఇక ఈ సంఘటన లో పలువురికి గాయాలు అయ్యారు. 24 గంటల్లో తప్పు చేసిన వారిని ఎంతటి వారినైనా ఎంత మంది నైనా కేసు పెట్టి అరెస్టు చేస్తామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత హామీ ఇచ్చారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత హామీ ఇవ్వడంతో శాంతించారు ఆందోళనకారులు. ఈ సంఘటన నిరసనగా మంగళవారం బంద్‌కి పిలుపునిచ్చాయి హిందూ సంఘాలు.

Read more RELATED
Recommended to you

Latest news