భువనగిరి జిల్లాలో మళ్లీ మొదలైన నయీం బ్యాచ్ అరాచకాలు !

-

భువనగిరి జిల్లాలో మళ్లీ నయీం బ్యాచ్ అరాచకాలు మొదలయ్యాయి. తాజాగా యాదాద్రి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భువనగిరిని నయీమ్ అనుచరుల ఆగడాలు వీడలేదు. భువనగిరిలో సాయితేజ డియాగ్నస్టిక్ యజమాని శిగ నరేష్ పై హత్యా యత్నం జరిగింది. అందరూ చూస్తుండంగానే కత్తితో దాడి చేసాడు నయిమ్ అనుచరుడు రౌడీ షీటర్ బాబా.

Naeem batch anarchy which has started again in Bhuvanagiri district

నరేష్ ఒంటిపై రెండు సార్లు కత్తి తో పొడిచాడు బాబా. భయంతో పరుగులు తీసాడు నరేష్. దింతో నరేష్ ను ఆసుపత్రికి తరలించారు. దింతో ఒక్క సారిగా భయందోళనకు గురయ్యారు స్థానికులు. ఈ తరుణంలోనే భువనగిరి జిల్లాలో మళ్లీ నయీం బ్యాచ్ అరాచకాలు మొదలయ్యాయని అందరు అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news