RTC ఉద్యోగులకు భారీ షాక్..VRSపై నోటిఫికేషన్ రిలీజ్

-

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగుకు బిగ్‌ షాక్‌ తగిలింది. తెలంగాణ ఆర్టీసీలో స్వచ్ఛంద పదవీ విరమణకు ముందడుగు వేసింది ఆర్టీసీ యాజమాన్యం. ఈ మేరకు వీఆర్‌ఎస్‌ నోటిఫికేషన్ ను కూడా విడుదల చేసింది యాజమాన్యం.

కనీసం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న వాళ్ళు ఈ వీఆర్ఎస్ కి అర్హులు అని పేర్కొంటూ.. మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది ఆర్టీసీ యాజమాన్యం. కొందరు ఉద్యోగుల వినతి మేరకు వీఆర్ఎస్ స్కీమ్ అని ప్రకటన చేసింది ఆర్టీసీ యాజమాన్యం.

ఈ వీఆర్‌ఎస్‌ ప్రక్రియకు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండనుంది. ఇక ఆర్టీసీ యాజమాన్యం వీఆర్‌ఎస్‌ స్కీమ్ తీసుకురావడంపై కొంత ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news