ఢిల్లీకి చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల పంచాయతీ !

-

 

కాంగ్రెస్ ఎమ్మెల్యేల పంచాయతీ ఢిల్లీకి చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో ఉన్న దీపాదాస్ మున్షి దగ్గరకు చేరిందట ఎమ్మెల్యేల వ్యవహారం. దీంతో వెంటనే.. రహస్యంగా సమావేశం అయిన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసారట దీపాదాస్ మున్షి. ఇక ఈ నెల 5న తెలంగాణకు వస్తానని దీపాదాస్ మున్షి ప్రకటించారట.

Panchayat of Congress MLAs reached Delhi

నేనొచ్చే వరకు ఎక్కడ ఈ అంశంపై మాట్లాడొద్దంటూ ఎమ్మెల్యేలకు ఆదేశించారట దీపాదాస్ మున్షి. ఐటీసీ కోహినూర్లో భేటీ తర్వాత ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఎక్కడా మాట్లాడొద్దంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు ఇచ్చారని అంటున్నారు. పీసీసీ చీఫ్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. దీంతో… కాంగ్రెస్ ఎమ్మెల్యేల పంచాయతీ ఢిల్లీకి చేరినట్లు వార్తలు వస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news