BREAKING : ఇవాళ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్నప్రధాని మోడీ

-

BREAKING : ఇవాళ భారత స్వాతంత్య్ర దినోత్సవం. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక ఇవాళ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. ఇవాళ ఉదయం 7.06 నిమిషాలు రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీ కి ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పిస్తారు.

Independence Day 2023
Independence Day 2023

ఆ తర్వాత 7.18 గంటలకు ఎర్రకోటకు చేరుకోనున్న ప్రధాని మోడీ… 7.30కు జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేయనున్నారు. ఇవాల ఉదయం 7.33 కు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. అటు ఇవాళ ఉదయం 9 గంటల 40 నిమిషాలకు ప్రగతిభవన్ లో జాతీయ జెండాను ఎగరవేనున్న సీఎం కేసీఆర్..అనంతరం 9 గంటల 50 నిమిషాలకు ప్రగతిభవన్ నుండి పరేడ్ గ్రౌండ్ కు సీఎం కేసీఆర్ వెళతారు. ఇక అక్కడ 11 గంటలకు జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news