జాన్సన్ నాయక్ ఎస్టీనే కాదు – రేఖానాయక్ సంచలనం

-

జాన్సన్ నాయక్ ఎస్టీనే కాదని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాన్సన్ నాయక్ ఎస్టీనే కాదు.. వాళ్ల ఫోర్ ఫాదర్స్ క్రిస్టియన్స్ అంటూ రేఖానాయక్ ఆరోపణలు చేశారు. ఫేక్ సర్ఠిఫికెట్ తెచ్చి ఎస్టీ అంటున్నారు..ఆధారాలతో నిరూపిస్తా…నేనే పోటీ ఉంటా..నేనే గెలుస్తా అంటూ రేఖా నాయక్ ప్రకటించారు.

తనకు టికెట్‌ ఇవ్వకపోవడంపై బీఆర్‌ఎస్‌ పార్టీపై సీరియస్‌ అయ్యారు  రేఖా నాయక్. మార్టీ మారడంపై నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు…రాత్రి పగలు అని చూడకుండా ప్రజల్లో ఉన్నానని పేర్కొన్నారు.ఇప్పుడే కాంగ్రెస్ చేరను… బీఆర్‌ఎస్‌లోనే ఉంటానని ప్రకటించారు రేఖా నాయక్‌.మూడో సారి గెలిస్తే మంత్రి పదవి వస్తుంది అని ఇలా చేసారని ఆగ్రహించారు. మహిళ గా పక్కకు జరపడం భాద గా ఉందని.. పార్టీ కోసం ఎంతో పని చేశానని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version