సీఎం రేవంత్‌ కు రిలీఫ్‌.. ఓటుకు నోట్ కేసు డిస్మిస్ !

-

సీఎం రేవంత్‌ రెడ్డికి ఓటుకు నోట్ కేసులో బిగ్‌ రిలీఫ్‌ దక్కింది. ఓటుకు నోట్ కేసు డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. ఇవాళ జరిగిన ఓటుకు నోట్ కేసు పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు… కీలక ప్రకటన చేసింది. వాస్తవంగా బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపింది సుప్రీం కోర్టు.

Relief to CM Revanth Vote note case dismissed

ఈ కేసు విచారణ తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి పిటిషన్ వేశారు. ఇక పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవై నేతృత్వంలోని ధర్మాసనం..కీలక ప్రకటన చేసింది. ఓటుకు నోట్ కేసు డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. దీంతో సీఎం రేవంత్‌ రెడ్డికి ఓటుకు నోట్ కేసులో బిగ్‌ రిలీఫ్‌ దక్కింది. కాగా, జగదీశ్ రెడ్డి తరపున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది సుందరం.

Read more RELATED
Recommended to you

Latest news