రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 15వ తేదీన మరో 2,500 కోట్లు అప్పు చేయనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పరిమితిని మించి అప్పు కోరడంతో ప్రభుత్వ బాండ్లు వేలం వేయనుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పటి వరకు కార్పొరేషన్ రుణాలు కలపకుండా రూ.1,84,900 కోట్లు అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.

వచ్చే సెప్టెంబర్ నెల లోపు మరో రూ.11 వేల కోట్ల అప్పు చేయనున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ నెల 15వ తేదీన మరో 2,500 కోట్లు అప్పు చేయనున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం
పరిమితిని మించి అప్పు కోరడంతో ప్రభుత్వ బాండ్లు వేలం వేయనున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఇప్పటివరకు కార్పొరేషన్ రుణాలు కలపకుండా రూ.1,84,900 కోట్లు అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
వచ్చే సెప్టెంబర్ నెల లోపు… https://t.co/ASa3qVFXHx pic.twitter.com/1KxuEN7Dl2
— Telugu Scribe (@TeluguScribe) July 12, 2025