BRS మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి RTC నోటీసులు..రూ.20 కోట్లు చెల్లించాలని !

-

BRS మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరోసారి షాక్‌ తగిలింది. BRS మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరోసారి RTC నోటీసులు చేసింది. రూ.20 రుణాన్ని వడ్డీ తో చెల్లించాలని మామిడి పల్లి లోని ఇంటికి నోటీసులు అతికించారు తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు. 2017లో BRS మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన భార్య పేరుతో లోన్ తీసుకున్నారు.

RTC notices to former BRS MLA Jeevan Reddy

అయితే.. ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చిన స్పందించడం లేదని తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు సీరియస్‌ అవుతున్నారు. రుణo తీసుకుని వడ్డీ కూడా చెల్లించని ఆర్మూర్ మాజీ ఎం.ఎల్. ఏ. జీవన్ రెడ్డి.. తప్పించుకుని తిరుగుతున్నారట. ఇక నిర్ణీత సమయం లో రుణం చెల్లించకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు. జీవన్ రెడ్డి తో పాటు గ్యారెంటీ సంతకాలు పెట్టిన మరో నలుగురికి నోటీసులు జారీ చేశారు తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news