తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. నేడు స్కూళ్లు, కాలేజీలు బంద్

-

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. నేడు స్కూళ్లు, కాలేజీలు బంద్ కానున్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, జూనియర్ కాలేజీల బంద్ నిర్వహిస్తున్నట్లు AISF నాయకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరిస్తోందని ఆరోపించారు.

బడ్జెట్ నిధులు కేటాయించకుండా, విద్యార్థుల పట్ల CM KCR చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. నిత్యావసరాలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు స్కూళ్ళు, కాలేజీలు బంద్ చేస్తున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news