నిర్ధేశించిన లక్ష్యాలను మూడింట రెండొంతులు చేరుకున్న కార్యదర్శులను క్రమబద్దీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం సంబంధించిన చర్యలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రొబేషన్ పీరియడ్ పూర్తి చేసుకున్న కార్యదర్శుల పని తీరును జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుందని కేసీఆర్ అన్నారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్
By Swecha Reddy
-
Read more RELATEDRecommended to you
బీజేపీ 400 సీట్లు గెలిస్తే పీఓకేని భారత్ లో విలీనం చేయడమే : అస్సాం సీఎం హిమంత శర్మ
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 400 కంటే ఎక్కువ సీట్లు వస్తే,...
Anji N -
పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకుంటాం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
పాక్ ఆక్రమిత కశ్మీర్ మనది కదా? అని అన్నారు. మణిశంకర్ అయ్యర్,...
Anji N -
తిరుమలలో మరోసారి చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు..!
తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు...
Anji N -