సీనియర్ జర్నలిస్ట్ మైనంపల్లి రోహిత్ దాడి..స్పందించని మీడియా ?

-

సెక్రటేరియట్‌లో జర్నలిస్టును కాంగ్రెస్‌ పార్టీ యువ ఎమ్మెల్యే కొట్టాడని సమాచారం అందుతోంది. మొన్న సోమవారం రోజున సచివాలయంలో సీనియర్ జర్నలిస్ట్ సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గల్లా పట్టుకుని నిన్ను చంపేస్తా అంటూ దాడికి పాల్పడ్డాడట.

Senior Journalist Mynampally Rohit attack
Senior Journalist Mynampally Rohit attack

తోటి జర్నలిస్టులు కలుగజేసుకుని విడిపించగా గ్రౌండ్ ఫ్లోర్లో ఒకసారి, పార్కింగ్ వద్ద మరోసారి జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి మీద బెదిరింపులకు పాల్పడ్డాడట ఆ యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్. 70 ఏళ్ల ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ చరిత్రలో సెక్రటేరియట్‌లో జర్నలిస్టుల మీద భౌతిక దాడి జరిగిన ఘటనలు ఒక్కటి కూడా లేవని జర్నలిస్టులు చెబుతున్నారు. ఈ సంఘటన మీద ఇప్పటి దాకా ఒక్క మీడియా సంస్థ కానీ, ఒక్క జర్నలిస్టు కానీ, జర్నలిస్టు సంఘాలు కానీ పెదవి విప్పకపోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news