కరీంనగర్ లో విషాదం..హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకిన విద్యార్థిని ఆత్మహత్యాయత్నం !

-

కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకిన విద్యార్థిని సూసైడ్‌ ఎంటెమ్ట్‌ చేసుకుంది. ఈ సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో ఓ ప్రైవేట్ హాస్టల్ బిల్డింగ్ పై నుండి దూకిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య యత్నం చేసింది.

రామకృష్ణకాలనీలో లక్ష్మిత అనే ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది మాస శివప్రియ (20). వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో ఫామ్ డి చదువుతోంది విద్యార్థిని మాస శివప్రియ (20). తీవ్ర గాయల పాలైన శివప్రియ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మాస శివప్రియ ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news